బ్రేకింగ్: పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భారత్
ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ను ఇండియా దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది.

ఇండియా పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ను ఇండియా దిమ్మతిరిగే దెబ్బ కొట్టింది. అనంతనాగ్లో జీలం నదిపై ఉన్న డ్యాం గేట్లు ఒక్కసారిగా ఎత్తేసింది. దీంతో పాకిస్థాన్లోని ముజఫరాబాద్, చకోటి ప్రాంతాలకు ఒక్కసారిగా వరద పోటెత్తింది.
ఆ ప్రాంతాల్లోని ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇండియా చేసిన ఈ చర్యతో పాక్ ఒక్కసారిగా షాక్కు గురైంది. అటు పాకిస్తాన్కు నీళ్లు వెళ్లకుండా సింధు నదిపై ఉన్న డ్యాం గేట్లను మూసివేయడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయింది పాకిస్థాన్.