Home » పాలిటిక్స్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి... రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్. జూన్ 4న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తెలిసిపోతుంది. కొందరు నేతలు రిలాక్స్ అయితే... మరికొందరు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు పల్నాడులో అల్లర్లు వణికిస్తున్నాయి. ఇంత టెన్షన్ టైమ్ లో ఏపీ సీఎం జగన్ తాపీగా విహారయాత్రకు లండన్ వెళ్ళిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం... ఏపీలో పాలనా అంశాలపై నజర్ పెట్టారు. ఈసీకి, గవర్నర్ కి వరుస ఫిర్యాదులతో పాలన గాడిలో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో నెక్ట్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. వస్తే ఎన్ని సీట్లు ? ఎవరెవరికి ఎంత మెజారిటీ ? ఇలా రకరకాల అంశాలపై గత మూడు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ బెట్టింగ్స్ ఆగిపోయాయి. ఎందుకంటే...
ఏపీలో పోలింగ్ తర్వాత.. పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. అల్లర్లు, దాడులతో.. రాష్ట్రం అట్టుడికిపోతోంది. పల్నాడు, తాడిపత్రి రచ్చ కొనసాగుతుండగానే.. దెందులూరులో ఇదే సీన్ ఉంది.
మెగా ఫ్యామిలీ (Mega Family) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (Andhra Pradesh Elections) సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది.
ఢిల్లీ సీఎం (Delhi CM) కేజ్రీవాల్ (Kejriwal) పై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) మహిళ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణ చేశారు.
ఏపీలో పోలింగ్ (AP Polling) తర్వాత జరుగుతున్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. గ్రౌండ్ లెవల్లో మాత్రమే కాదు.. సోషల్ మీడియా (Social Media) కూడా ఈ వ్యవహారంలో రగిలిపోతోంది.
ఆలూ లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అనే సామెత విన్నారా. ఇప్పుడు జనసేన సోషల్ మీడియా వింగ్ చేస్తున్న పోస్ట్లు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.
ఇంట్లో మనకన్నా పెద్దోళ్లు ఉంటే.. ఉంటే అది మనకు చాలా అడ్వాంటేజ్. ఏ సమస్య వచ్చినా వాళ్లు కచ్చితంగా మనకు అండగా నిలబడతారు. సలహా ఇస్తారు. కానీ పవన్ కల్యాణ్కి మాత్రం... నాగబాబు పెద్ద గుదిబండగా తయారయ్యాడు. బాబు ఫ్రస్టేషన్, ఓవరాక్షన్.. చిరంజీవి, పవన్ కల్యాణ్కు నిత్యం ఏదో ఒక సంక్షోభం సృష్టిస్తూనే ఉంది.
పిఠాపురం (Pithapuram) లో జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ వెంటే మెగా ఫ్యామిలీ అంతా నడిచింది. మెగా హీరోలంతా ఆయన కోసం క్యాంపెయిన్ చేశారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ నంద్యాలకు వెళ్లాడు.
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దఫాల వారిగా ముగుస్తున్నాయి. తాజాగా ఏపీతో సహ నాలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. మరో మిగిలిన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి.