Home » తాజా వార్తలు
ఛాంపియన్స్ ట్రోఫీ మరికొద్దిగంటలో ప్రారంభం కానుండగా... భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం దుబాయ్ లో ప్రాక్టీస్ చేస్తూ బిజీగా ఉన్న టీమిండియా తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ తో తలపడబోతోంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఫుడ్ కోసం తంటాలు పడుతున్నాడు. అదేంటి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్న విరాట్ భోజనం కోసం తిప్పలు పడడం ఏంటని అనుకుంటున్నారా...
ప్రపంచ క్రికెట్ లో ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని జట్టు ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ మాత్రమే... ఒక్కోసారి పెద్ద జట్లను సైతం సునాయాసంగా ఓడిస్తుంది... మరోసారి చిన్న జట్టు చేతిలో ఘోరపరాజయాన్ని చవిచూస్తుంది.
భారత్, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటే కేవలం ఆట కాదు అంతకుమించి... ఆటతో పాటే భావోద్వేగాల సమరం... స్టేడియం అంతా హౌస్ ఫుల్ అయిపోతుంది... రెండు దేశాల్లోనూ ఆ రోజు అనధికార సెలవుగా కనిపిస్తుంది...
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మరో రెండురోజుల్లో ఆరంభం కానుంది. పాకిస్థాన్ ప్రధాన ఆతిథ్య దేశమే అయినప్పటకీ భారత్ అక్కడికి వెళ్ళేందుకు నిరాకరించడంతో మన మ్యాచ్ లను హైబ్రిడ్ మోడల్ లో నిర్వహిస్తున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వబోతోంది. రిటైర్మెంట్ నిర్ణయంపై హిట్ మ్యాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత టెస్ట్ జట్టుకు బీసీసీఐ కొత్త కెప్టెన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రపంచ క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ కు ఉండే క్రేజే వేరు.. ఈ రెండు జట్లు తలపడుతున్నాయంటే క్రికెట్ అభిమానులకు పండగే...కేవలం రెండు దేశాల అభిమానులే కాదు మిగిలిన దేశాల ఫ్యాన్స్ కూడా ఈ హైవోల్టేజ్ ఫైట్ కోసం ఎదురుచూస్తుంటారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ చేరుకున్న గంటల వ్యవధిలోనే టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వార్మప్ మ్యాచ్ లేకపోవడంతో నెట్ ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది.
గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాలకు బీసీసీఐ రెగ్యులర్ గానే అంతర్జాతీయ మ్యాచ్ లు కేటాయిస్తూ వస్తోంది. గతంతో పోలిస్తే ఐపీఎల్ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ క్రికెట్ క్రేజ్ బాగా పెరిగిందనే చెప్పాలి.
ఛాంపియన్స్ ట్రోఫీ రేసులో ప్రతీసారీ ఇంగ్లాండ్ పేరు చెబుతున్నా ఆ జట్టుకు మాత్రం టైటిల్ కల నెరవేరడం లేదు. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఈ టోర్నీలో ఆ జట్టు విజేతగా నిలవలేదు.