Home » ఎంటర్టైన్మెంట్
త్రినయని సీరియల్ ఫేమ్ జోడీ పవిత్ర జయరామ్-చంద్రకాంత్ ల మరణాలు ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురిచేశాయి. గత ఐదు సంవత్సరాలుగా రిలేషన్ షిప్ లో ఉన్న ఈ జంట త్వరలోనే పెళ్లితో ఒక్కటి కావాలనుకుంది.
పుష్ప (Pushpa) మూవీతో పాన్ ఇండియా (Pan India) హీరోయిన్గా ఎదిగిన రష్మిక.. ఆ తర్వాత యానిమల్ సినిమాతో మరింత ఫేమస్ అయింది. బాలీవుడ్ (Bollywood) నుంచి టాలీవుడ్ (Tollywood) వరకు అమ్మడు ఫాలోయింగ్ మాములుగా లేదు.
సీరియల్ యాక్టర్ చందు ఆత్మహత్య కేసులో.. వాట్సాప్ చాట్ కీలకంగా కాబోతోంది. గత కొన్నేళ్లుగా ఆయన సహజీవనం చేస్తున్న పవిత్ర జయరాం.. ఈ మధ్య రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయ్. రోజుల వ్యవధిలోనే ఇద్దరు సీరియల్ నటులు చనిపోవడం ప్రతీ ఒక్కరిని షాక్కు గురి చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. త్వరలోనే గ్రాండ్గా ఈ ప్రాజెక్ట్ లాంచింగ్కు రెడీ అవుతున్నాడు జక్కన్న.
మే 9న రావాల్సిన కల్కి సినిమా.. ఫైనల్గా జూన్ 27న థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్.
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. దేవర సినిమా నుంచి ఒక రోజు ముందే ఫియర్ సాంగ్ వస్తోందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. భయానికే భయం పుట్టేలా ఈ సాంగ్ ఉంటుందనే హైప్ క్రియేట్ అవుతోంది.
మే 20 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి. ఈ మాట ఎవరినైనా అడిగితే కొంచం ఆలోచిస్తారేమో గాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఆలోచించరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల సెమి గాడ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.
కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో వస్తున్న సీక్వెల్ మూవీ ‘ఇండియన్ 2’ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. టక్కున చెప్పే పేరు ప్రభాస్. టాలీవుడ్లో యువహీరోలు అంతా.. బ్యాచిలర్ లైఫ్కు గుడ్బై చెప్పేసి పెళ్లి చేసుకున్నారు.