Home » సోషల్
1960వ దశకంలో ప్రపంచంలో సంతానోత్పత్తి రేటు సగటున 5గా ఉండేది. 2021నాటికి అది 2.4కు పడిపోయింది. ఈ మేరకు అమెరికా వార్తాపత్రిక 'వాల్ స్ట్రీట్ జర్నల్' ఓ పరిశోధనాత్మక కథనంలో వెల్లడించింది. దక్షిణకొరియాలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా 0.75గా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది.
బస్సుల్లో ట్రైన్స్లో ప్రయాణించేటప్పుడు.. దొంగలున్నారు జాగ్రత్త అనే బోర్డులు అక్కడక్కడా కనిపిస్తుంటాయి. ఇలా.. క్రౌడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో జేబు దొంగలు తిరుగడం సహజం.
ఉత్తరాఖండ్ (Uttarakhand) లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అగ్రస్థానం అయిన కేదార్నాథ్ ఆలయం నేడు శుక్రవారం అక్షయ తృతీయ పండుగ రోజున ఉదయం 7 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణ మద్య ఆలయ ప్రధాన అర్చకులు.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆలయ తలుపులు తెరిచారు. హెలికాప్టర్ నుంచి ఆలయంపై పూల వర్షం కురిపించారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగింది.
షవర్మ టేస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది.. స్నాక్స్ అనుకునే స్టార్ట్ చేసి.. మెయిన్ కోర్స్ లెవల్లో తినేవాళ్లు ఎందరో ! ఈ షవర్మకు యూత్లో చాలామందికి ఫేవరెట్ ఫుడ్ కూడా ! ఐతే ముంబైలో జరిగిన ఓ సంఘటన తెలిస్తే.. షవర్మ ముట్టుకోవాలంటేనే భయపడతారు. ఓ యువకుడి ప్రాణం తీసింది షవర్మ (Chicken Shawarma).
టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నేడు పద్మవిభూషణ్ (Padmavibhushan) అవార్డును అందుకోనున్నారు.
ఇక పిల్లలైతే తమ నీడతో కూడా సరదాగా ఆడుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మన నీడ మాయం అవుతుంది. ఆ విషయం మీకు తెలుసా? ఏంటి షాక్ అవుతున్నారా..? అయితే ఇది మీకోసమే.. కొన్ని సార్లు అలాంటి అరుదైన సంఘటనలు జరుగుతుంటాయి. నీడ మాయం అవ్వడం ఇవాళ ఆవిష్కృతం కాబోతోంది..
కేధార్ నాథ్ ఆలయం భారత దేశంలో ఉన్న జ్యోతిర్లింగ (Jyothirlingam) క్షేత్రమైన ఈ ఆలయాన్ని కూడా ఒకటి. కాగా ఈ సంవత్సరం కేధార్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు ఆలయ తలుపులను భారత ఆర్మీ ఆర్వర్యంలో తెరవనున్నారు. ఈ విషయాన్ని బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ చైర్మెన్ అజేంద్ర అజయ్ (Ajendra Ajay) తెలిపారు. చార్థామ్ (Char Dham Yatra) యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలను మే 10వ తేదీన ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆయన చెప్పారు.
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి (American Astronaut) సునీతా విలియమ్స్ (Sunita Villians) రోదసి యాత్ర (Rodasi Yatra) నిలిచిపోయింది. ఆమెను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాల్సిన బోయింగ్ స్టారైనర్ ప్రయోగంలో రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడంతో ఈ యాత్ర నిలిచినట్లు నిపుణులు చెబుతున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది.
దేవభూమి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవుల్లో భారీగా కార్చిచ్చు చెలరేగింది. దీంతో గత మూడు రోజులుగా అంచలంచలుగా అడువలు కాలిబూడిదయ్యిపోతున్నాయి. అటవీ జంతువులు మృత్యువాత పడుతున్నాయి. కాగా ఇప్పటి వరకు దాదాపు 1100 హెక్టార్ల పరిధిలో అటవీ ప్రాంతం కాలిబూడిదయ్యింది.
జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు అంతర్జాతీయ సంస్థ (International Organization) నుంచి ఆహ్మానం అందింది.