Home » క్రైమ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యడం ఓ నిండు ప్రణాన్ని బలి తీసుకుంది. తన మాట వినకుండా వైసీపీకి ఓటు వేసిందని కన్న తల్లినే కడతేర్చాడు ఓ దిక్కుమాలినోడు.
పాక్ నుంచి ఒక పడవలో డ్రగ్స్ తీసుకొస్తున్నట్లుగా భారత అధికారులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకునేందుకు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. భారీ ఓడలతో పాటు ఓ ఎయిర్క్రాఫ్ట్నీ సిద్ధం చేసుకుంది ఇండియన్ కోస్ట్ గార్డ్.
శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీలో చిక్కుకున్న వారిని రక్షించినట్లు తెలుస్తోంది.
ఎట్టకేలకు యాత్ర నిర్వహించారు రాజాసింగ్. ఐతే ఈ యాత్రలో జనం ఎక్కువగా ఉండటంతో జేబు దొంగలు తమ చేతివాటం చూపించారు. కొందరు భక్తుల ఖరీదైన సెల్ఫోన్లు, బంగారు చైన్లు దొంగిలించారు.
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దుమ్ము రేపుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) పై 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లిందని బీఎస్ఎఫ్ తెలిపింది. అలాగే ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు సమాచారం. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
నిందితులు.. ఉదయం ఐదు గంటల సమయంలో బైకులపై వచ్చిన దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కాల్పులు జరిపిన వెంటనే అక్కడ్నించి పరారయ్యారు. ఈ ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఘటన జరిగిన తర్వాత నుంచి అతడు పరారీలోనే ఉన్నాడు. నిందితుడు ధరించిన టోపీ ఆధారంగా అతడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ధరించిన టోపీ ఎక్కడ కొనుగోలు చేశాడు.. వంటి అంశాల ఆధారంగా అతడి వివరాలు కనుక్కున్నారు.
మనిషికి ఆశ ఉండాలా.. అది ఎంతవరకూ ఉండాలో అంతవరకే ఉండాలా.. అలా కాదని అత్యాశకి పోయి అతి తెలివి ప్రదర్శిస్తే ఇలాగే జైలుపాలు కావాల్సి ఉంటుంది. అలాంటి అమ్మాయి కథే ఇది. ఈ యువతి ఇంట్లో దొంగలు పడ్డారు.
ఫోర్జరీ ద్వారా దాదాపు రూ.4.3 కోట్ల నిధులు మళ్లించిన నేపథ్యంలో వైభవ్ పాండ్యాపై కేసు నమోదు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు 37 ఏళ్ల వైభవ్ పాండ్యా సవతి సోదరుడు.