Home » క్రీడలు
ఐపీఎల్ 17వ సీజన్ను ఓటమితో ముగించిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు మరో షాక్ తగిలింది. పేలవ కెప్టెన్సీతో సీజన్ మొత్తం నిరాశ పరిచిన అతనికి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ షాక్ ఇచ్చింది.
ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అయిదు సార్లు విజేతగా నిలిచి , జట్టులో పలువురు ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నా ఈ సారి అత్యంత పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచింది.
ఐపీఎల్ 2024 సీజన్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఐపీఎల్ 17వ సీజన్ లో ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదివారం హోం గ్రౌండ్ లో చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
ఐపీఎల్ లో చివరి ప్లే ఆఫ్ బెర్త్ కోసం చెన్నై, బెంగళూరు పోటీపడుతున్నాయి. శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ లీగ్ స్టేజ్ చివరి దశకు చేరింది. ప్లే ఆఫ్ బెర్తుల్లో ఇప్పటికే మూడు ఖరారయ్యాయి. మిగిలిన ఒక బెర్త్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రేసులో నిలిచాయి.
ఐపీఎల్ 17వ సీజన్ కు ముందు వేలంలో ప్యాట్ కమ్మిన్స్ ను 20.5 కోట్లు పెట్టి కొన్నప్పుడు అంత ఇవ్వడం అవసరమా అన్న కామెంట్స్ వినిపించాయి.
రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోవటంతో సన్రైజర్స్ హైదరాబాద్కు మంచి ఛాన్స్ ముందుంది. టాప్-2లో ప్లేస్ దక్కించుకునే గోల్డెన్ ఛాన్స్ ఊరిస్తోంది.
ఐపీఎల్ 17వ సీజన్ కీలక దశకు చేరుకుంది. టోర్నీలో లీగ్ స్టేజ్ ముగింపు దశకు వచ్చినా కేవలం రెండు టీమ్స్ మాత్రమే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి.
ఐపీఎల్ 17వ సీజన్ లో పరువు కోసం పోరాడుతున్న పంజాబ్.. రాజస్థాన్ ను వణికించింది. సీనియర్ పేసర్ హర్షల్ నిప్పులు చెరిగే బంతులతో రాజస్థాన్ బ్యాటర్లను భయపెట్టాడు. రాజస్థాన్ పై 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు.