Home » ఆంధ్రప్రదేశ్
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి... రిజల్ట్స్ కోసం అందరూ వెయిటింగ్. జూన్ 4న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది తెలిసిపోతుంది. కొందరు నేతలు రిలాక్స్ అయితే... మరికొందరు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. ఓ వైపు పల్నాడులో అల్లర్లు వణికిస్తున్నాయి. ఇంత టెన్షన్ టైమ్ లో ఏపీ సీఎం జగన్ తాపీగా విహారయాత్రకు లండన్ వెళ్ళిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం... ఏపీలో పాలనా అంశాలపై నజర్ పెట్టారు. ఈసీకి, గవర్నర్ కి వరుస ఫిర్యాదులతో పాలన గాడిలో పెడుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
సంచలనాలు, ఆర్జీవీ.. ఈ రెండు కలిసే ఉంటాయ్ అనిపిస్తుంటాయ్.. వివాదాలు చూస్తుంటే ! ట్విట్టర్ను ఫుట్బాల్ ఆడుకునే టైప్ ఆర్జీవీ. వోడ్కా ఎక్కువ రాస్తాడో.. రాయాలని వోడ్కా వేస్తాడో కానీ.. ఆయన ట్వీట్లు కన్ఫ్యూజింగ్గా కాంట్రవర్సీకి కేరాఫ్గా మారుతుంటాయ్. టీడీపీని, పవన్ను ఎప్పుడు టార్గెట్ చేసే ఆర్జీవీ.. ఏపీ రాజకీయాలపై కొద్దిరోజులుగా సైలెంట్గా ఉంటున్నాడు
ఏపీ సీఎం జగన్ లండన్ వెళ్ళే ముందు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీఐపీ మూవ్ మెంట్ ఉన్న టైమ్ లో అనుమానస్పదంగా తచ్చాడుతుండటంతో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. కానీ అతను అమెరికా పౌరసత్వం కలిగిన ఎన్నారై డాక్టర్ లోకేశ్ కుమార్. పోలీసుల కిడ్నాప్, వేధింపులపై అమెరికా ఎంబసీకి ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో నెక్ట్స్ ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. వస్తే ఎన్ని సీట్లు ? ఎవరెవరికి ఎంత మెజారిటీ ? ఇలా రకరకాల అంశాలపై గత మూడు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ జోరుగా నడుస్తున్నాయి. గత రెండు రోజులుగా ఆ బెట్టింగ్స్ ఆగిపోయాయి. ఎందుకంటే...
ఏపీలో పోలింగ్ తర్వాత.. పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయ్. అల్లర్లు, దాడులతో.. రాష్ట్రం అట్టుడికిపోతోంది. పల్నాడు, తాడిపత్రి రచ్చ కొనసాగుతుండగానే.. దెందులూరులో ఇదే సీన్ ఉంది.
మెగా ఫ్యామిలీ (Mega Family) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (Andhra Pradesh Elections) సమయంలో మెగా ఫ్యామిలీ మధ్య ఒక చిచ్చు మొదలయ్యింది.
ఏపీలో టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే... పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అవుతాడని టాక్ నడుస్తోంది. ఆ పదవితో పాటు కీలకమైన మంత్రి పదవి కూడా వస్తుంది.
పిఠాపురం నియోజకవర్గానికి కొత్త ప్రభుత్వంలో అదృష్టం పట్టబోతోంది. వైసీపీ లేదంటే టీడీపీ కూటమిల్లో ఏ ప్రభుత్వం ఏర్పాటైనా... పిఠాపురానికి పెద్ద పదవి మాత్రం రావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపీలో పోలింగ్ (AP Polling) తర్వాత జరుగుతున్న గొడవలు అన్నీ ఇన్నీ కావు. గ్రౌండ్ లెవల్లో మాత్రమే కాదు.. సోషల్ మీడియా (Social Media) కూడా ఈ వ్యవహారంలో రగిలిపోతోంది.
ఏపీలో పోలింగ్ వేళ జరిగిన అల్లరు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. రెండు రోజుల పాటు ఏపీలో జరిగిన అల్లర్లతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయింది.