Home » Tag » terrorists
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులుఆందోళన కలిగిస్తున్నాయి. భారత్.. పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం.. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయడంతో సరిహద్దుల్లో ఏం జరగబోతుంది
పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ - పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉగ్రదాడికి అన్ని వేళ్లు పాక్ వైపే చూపిస్తున్నాయి.
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో భారత దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు సంచలన విషయాలను బయటపెట్టాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి పూర్తి సహకారం అందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అంతలా వాళ్లు చేసిన తప్పేంటి అంటే హిందువులుగా పుట్టడం. యస్.. మీరు విన్నది నిజమే.
కాశ్మీర్" ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు.. జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు మంచు పర్వతాలు పచ్చిక బైళ్ళు... ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కాశ్మీర్ సొంతం.
మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల నుండి తప్పించుకోవడానికి పర్యాటకులు పరుగులు తీస్తున్న సమయంలో, పోనీ రైడ్ ఆపరేటర్ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులలో ఒకరి నుండి రైఫిల్ను లాక్కోవడానికి ప్రయత్నించి
తరాలు తరలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ కశ్మీలో నెత్తుటి ధారలు తగ్గడంలేదు.. బుల్లెట్ల మోతలు ఆగడంలేదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్తో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది.
పెహల్గాంలో టూరిస్టుల మీద ఎటాక్ చేసిన టెర్రరిస్టుల స్కెచ్ రెడీ అయ్యింది. బాధితుల సహాయంలో ముగ్గురు టెర్రరిస్టుల స్కెచ్ రెడీ చేయించాయి భద్రతా బలగాలు.
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు టెర్రరిస్టులు...ఐడీ కార్డులు చూసి మరీ కాల్పులు జరిపారు.
జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది.