Home » Tag » Terrorist
నిర్లక్ష్యం శత్రువు కన్నా ప్రమాదకరమైంది. వందకి 90 సార్లు మన ఓటమికి, మన వైఫల్యానికి మన నిర్లక్ష్యమే కారణం అవుతుంది. జమ్ము కాశ్మీర్లోని పహల్ గాం లో 26 మంది టూరిస్ట్లను టెర్రరిస్టులు దారుణంగా చంపేసి భారతదేశానికే ఛాలెంజ్ విసిరారు.
సైఫుల్లా కసూరీ అలియాస్ ఖలీద్.. పహల్గామ్ దారుణం వెనక రాక్షసుడు వీడే ! పహల్గామ్ దాడికి తామే బాధ్యులమని.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అధికారులతో భేటీ అయ్యారు.
పెహల్గాం ఎటాక్ చేసిన టెర్రరిస్ట్ మొదటి ఫొటోను రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఓ వీడియోలో నిందితుడు క్యాప్చర్ అయ్యాడు. వెనక నుంచి నిందితుడి గుర్తించారు ఆర్మీ అధికారులు.
రియాసి టెర్రర్ అటాక్.. మూడోసారి ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేసిన సమయంలో యావత్ దేశాన్ని ఉలికిపడేలా చేసిన ఉగ్రదాడి ఇది.
దేశంలో క్రైమ్ రేట్ ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో యూపీనే టాప్. రౌడీ మూకలు, గ్యాంగ్స్టర్లకు ఆ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచింది కూడా. కానీ, అదంతా గతం. ఇప్పుడు యూపీలో క్రైమ్ చేయాలనే థాట్ వచ్చినా బుల్డోజర్ గుర్తొస్తుంది. ఆ వెంటనే బుల్లెట్ సౌండ్ క్రిమినల్ మైండ్లో రీసౌండ్ ఇస్తుంది.
ఫ్రాన్స్ రాజధాని పారిస్లో మరో ఆరో రోజుల్లో ఒలింపిక్స్ 2024కు తెరలేవనుంది. పారిస్ వేదికగా ప్రారంభం కానున్న ఒలింపిక్స్ కోసం సర్వం సిద్ధమైంది.
పుతిన్ వైఖరిని విమర్శించినా, వ్యతిరేకించినా.. వాళ్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతకాల్సిందే. వారిపై ప్రభుత్వం తీవ్ర ఆంక్షలు విధిస్తుంది. తాజాగా గ్యారీ కాస్పరోవ్పై కూడా చైనా ప్రభుత్వం ఇదే చర్య తీసుకుంది. ఆయనను ఉగ్రవాదులు, అతివాదులు’ జాబితాలో చేర్చింది.
దావూద్ ఇబ్రహీం.. ఈ పేరు చెప్తే దానంతట అదే వేగంగా కొట్టుకునే గుండెలు కొన్ని అయితే.. కోపంతో రగిలిపోయే మనసులు మరికొన్ని. బాంబు పేలుళ్లతో బీభత్సం సృష్టించిన దేశాన్ని భయపెట్టిన దుర్మార్గుడు, అండవ్ వాల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం. 1993 నాటి ముంబై బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారి. బ్లాస్టింగ్స్ తర్వాత దావూగద్ పాకిస్తాన్కు పారిపోయాడు.
విదేశాల్లో తలదాచుకుంటే భారత్కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఖలిస్థానీ టెర్రరిస్టులకు భారత్ గవర్నమెంట్ షాకివ్వబోతున్నట్టు తెలుస్తోంది.