Home » Tag » JAMMU KASHMIR
కాశ్మీర్" ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది పర్యాటకులు.. జీవితంలో ఒక్కసారి అయినా ఈ ప్రాంతాన్ని చూడాలని కలలు కంటూ ఉంటారు. ఎత్తైన కొండలు మంచు పర్వతాలు పచ్చిక బైళ్ళు... ఎన్నో కనువిందు చేసే దృశ్యాలు కాశ్మీర్ సొంతం.
మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల నుండి తప్పించుకోవడానికి పర్యాటకులు పరుగులు తీస్తున్న సమయంలో, పోనీ రైడ్ ఆపరేటర్ ప్రాణాలను లెక్కచేయకుండా ఉగ్రవాదులలో ఒకరి నుండి రైఫిల్ను లాక్కోవడానికి ప్రయత్నించి
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు టెర్రరిస్టులు...ఐడీ కార్డులు చూసి మరీ కాల్పులు జరిపారు.
జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది.
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు, భద్రతా బలగాలకు మధ్య రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు జరిగాయి.
అమర్నాథ్ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే.. భూకైలంలో ఉన్న హిమాలయ పర్వతాల్లో స్వయంభుగా కోలువైన మంచు లింగం.. ఏటా హిందువులు అమర్నాథ్ యాత్ర చేస్తుంటారు.
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం వేళ జమ్మూ కాశ్మీర్లోని (Jammu and Kashmir) రియాసి జిల్లాలో వైష్ణోదేవి ఆలయ (Vaishno Devi Temple) సందర్శనకు వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
జమ్మూ కాశ్మీర్ (Jammu Kashmir) లో ఆగని కార్చిచ్చు.. జమ్మూకాశ్మీర్ లోని రాజౌరి జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు అంటుకున్న విషయం తెలిసిందే.. ఆ కార్చిచ్చు పాక్ - భారత్ నియంత్రణ రేఖ (LOC) వద్ద అటవీ ప్రాంతంలో సోమవారం మంటలు అంటుకున్నాయి. ఆ మంటలను అర్పెందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ లో అనంత్ నాగ్ - రాజౌరి లోక్ సభ స్థానం నుంచి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికల వేళ జమ్ముకశ్మీర్ లో భారీ ఉగ్రదాడి జరిగింది. దేశంలో దశలవారిగా లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో సైనికులపై ఉగ్రదాడి జరగడం దేవ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కాగా జమ్ముకశ్మీర్ లోనూ ఐదు దశలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగేందుకు ముందుగానే ఆర్మీపై ఉగ్రవాదులు ఉగ్ర దాడికి పాల్పడ్డారు.