Home » Tag » Jammu and Kashmir
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో భారత దర్యాప్తు సంస్థలు, నిఘా వర్గాలు సంచలన విషయాలను బయటపెట్టాయి. దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి పూర్తి సహకారం అందినట్టుగా దర్యాప్తులో గుర్తించినట్టు జాతీయ మీడియా పేర్కొంది.
పహల్గాం ఎటాక్పై పాకిస్థాన్ దొంగ ఏడుపు మరోసారి బట్టబయలైంది. గుంటనక్కలా బయటికి బాధ నటిస్తూనే.. పాకిస్థాన్ అధికారులు సంబరాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఒకరూ ఇద్దరూ కాదు.. ఏకంగా 26 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. అంతలా వాళ్లు చేసిన తప్పేంటి అంటే హిందువులుగా పుట్టడం. యస్.. మీరు విన్నది నిజమే.
పెహల్గాంలో టూరిస్టుల మీద దాడికి ప్రతీకార చర్య మొదలైంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రంగంలోకి దిగారు. మరోపక్క రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అధికారులతో భేటీ అయ్యారు.
పెహల్గాం ఎటాక్ చేసిన టెర్రరిస్ట్ మొదటి ఫొటోను రిలీజ్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఓ వీడియోలో నిందితుడు క్యాప్చర్ అయ్యాడు. వెనక నుంచి నిందితుడి గుర్తించారు ఆర్మీ అధికారులు.
తరాలు తరలిపోతున్నాయి, ప్రభుత్వాలు మారిపోతున్నాయి. కానీ కశ్మీలో నెత్తుటి ధారలు తగ్గడంలేదు.. బుల్లెట్ల మోతలు ఆగడంలేదు. పహల్గాంలో జరిగిన టెర్రరిస్ట్ ఎటాక్తో దేశం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది.
జమ్మూ కాశ్మీర్ భారతదేశానికి తలమానికం.. ఎప్పుడు ఉగ్రవాదుల దాడులు అట్టడుగు ప్రాంతం.. ప్రతి క్షణం భారత సైన్యంతో కాపు కాసే కాశ్మీర్ వీదులు.. పాకిస్థాన్ నుంచి భారత్ లోకి చొరబడే పాక్ టెర్రరిస్టుల అరాచక చర్యలు.. ఇవే కాకుండా.. భారత దేశంలో అతి సుందరమైన ప్రాంతాలలో జమ్ముకశ్మీర్ ది ఓ అగ్రస్థానం..
జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లో భూకంపం (Earthquake) సంభవించింది. జమ్మూకాశ్మీర్ లోని నార్త్ భూభాగంలో భూకంపం సంభించింది.
అమర్ నాధ్ యాత్ర అనంత్నాగ్ జిల్లా పహల్గామ్ ట్రాక్, గందర్బల్ జిల్లాలోని బల్తాల్ మార్గాల్లో ఒకేసారి ప్రారంభంకానున్నది. ఈసారి యాత్రకు భారీగా భద్రతను కల్పించనున్నారు. అమర్ నాథ్ యాత్రికుల కోసం శ్రీఅమర్నాథ్ క్షేత్ర బోర్డు, జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గతేడాది 4.5 లక్షల మందికిపైగా భక్తులు అమర్నాథ్ గుహను సందర్శించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జమ్మూ/కాశ్మీర్లో పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 జమ్మూ కాశ్మీర్లో బీజేపీ-పిడీపితో పొత్తు విడిపోయింది.