Home » Tag » Preeti zinta
ఐపీఎల్ మొన్నటి వరకూ హైస్కోరింగ్ మ్యాచ్ లను ఎంజాయ్ చేసిన అభిమానులకు పంజాబ్ , కోల్ కత్తా పోరు ఊహించని షాక్ ఇచ్చింది. లో స్కోరింగ్ నమోదవడమే కాదు చివరి వరకూ ఉత్కంఠతో ఊపేసింది.
పంజాబ్ కింగ్స్ అత్యధిక పర్స్ వాల్యూతో వేలంలోకి ప్రవేశించింది. వేలానికి ముందు ఆ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. తమ పర్సులో కోట్లాది రూపాయలు ఉండటంతో పంజాబ్ అత్యధికంగా శ్రేయాస్ అయ్యర్ను 26.75 కోట్లకు కొనుగోలు చేసింది.